రౌడీగా సుమన్, రాయుడిగా ఏయన్నార్.. వాణిశ్రీ అభిమానులు చూడాల్సిన సినిమా!

Subramanyam Dogiparthi : తెలుగు సినిమా రంగంలో Made for each other జోడీలలో ఒకటి ఏయన్నార్-వాణిశ్రీ . ఏయన్నార్-సావిత్రిల తర్వాత వీళ్ళిద్దరిదే హిట్ కాంబినేషన్ . దసరాబుల్లోడు కావచ్చు , ప్రేమనగర్ కావచ్చు , గ్రేట్ జోడీ . చాలా

“పుతిన్ ప్రతీకారం.. ఇజ్రాయేల్ ప్లాన్ రివర్స్! నెతన్యాహు ఎక్కడ? అసలు ఏం జరుగుతోంది?”

రచయిత పొట్లూరి పార్థసారథి:    వ్లాదిమిర్ పుతిన్ ప్రతీకారం తీర్చుకుంటున్నాడు -1. ఇరాన్ తో యుద్ధం త్వరలో ముగిసిపోతుంది.. ట్రంప్!.ఇరాన్ మీద దాడి చేయడానికి వచ్చిన 173 మంది పారా ట్రూపర్లు ఇరాన్ సైన్యానికి పట్టుబడ్డారు! ఇది మొన్న IRGC చేసిన

“కోకాపేటలో అల్లు సినిమాస్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి – హాలీవుడ్‌తో టాలీవుడ్ పోటీ పడాలి”

 సినీ నిర్మాత అల్లు అరవింద్ కుటుంబం కోకాపేటలో నిర్మించిన దేశంలోని అతిపెద్ద డోల్బీ అల్లు సినిమాస్ (Allu Cinemas)ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగాల తరహాలో సినిమా ఇండస్ట్రీగా ఎదగాలని ఆకాంక్షించారు. సినిమాలు మధ్య

ఆంధ్రప్రదేశ్‌లో బిల్ గేట్స్ పర్యటన: ఉండవల్లి వ్యవసాయ క్షేత్రంలో చంద్రబాబుతో కలిసి సందర్శన

ఉండవల్లిలోని వ్యవసాయక్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సందర్శించారు. అక్కడ ప్రకృతి సాగు ఉత్పత్తులను పరిశీలించారు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో అవలంభిస్తున్నఏఐ సహా ఇతర సాంకేతిక విధానాల గురించి అధికారులు ఈ సందర్భంగా వివరించారు. డ్రోన్ల

డాక్టర్ గురవా రెడ్డి సరికొత్త ఆలోచన ‘సర్వేజనా సోమవారాలు’

నిత్యం వందల సమస్యల మధ్య గడిచే జీవితానికి, బోలెడంత ఊతం ఇచ్చేమెవి మూడు.. ఒకటి మంచి తోడు, రెండోది చక్కటి మాట, మూడోది నిష్కల్మషపు సేవ! అంతే కదా, కష్టాన్ని ఎదురుకోడానికి, కూడా పక్కన ఓ మనిషి, అది పంచుకోడానికి ఒక

కేరళ బీజేపీ ప్రజాప్రతినిధులతో ప్రధాని మోదీ భేటీ: తిరువనంతపురం చారిత్రక విజయంపై ప్రశంసలు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లో గల ప్రధానమంత్రి నివాసంలో కేరళకు చెందిన బీజేపీ స్థానిక సంస్థల ప్రతినిధులతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కేరళలోని వివిధ పంచాయతీలు, మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లకు చెందిన బీజేపీ సభ్యులు

ఢిల్లీకి ‘కేరళ విజయ వీరులు’.. విజయవాడలో ఘన స్వాగతం పలికిన బీజేపీ నేతలు

విజయవాడ: కేరళ రాజకీయాల్లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసేందుకు ఢిల్లీ వెళ్తున్న తిరువనంతపురం కార్పొరేటర్లకు విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఘన స్వాగతం లభించింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు వారికి

GroomingGangs: పాకిస్తానీ గ్యాంగుల దారుణాలు.. సిక్కు, హిందూ యువతులే టార్గెట్.. లండన్ లో కీచక పర్వం!

ఒక్క భారతదేశం( India) పైనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధానంగా సిక్కు, హిందూ మతాలను టార్గెట్ చేస్తున్నాయి. ఆ రెండు మతాలపై దుశ్చర్యలను కొనసాగిస్తున్నాయి పాకిస్తాన్ మూకలు. విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు, ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు భద్రత

Tirumala news : ముగిసిన వైకుంఠ ద్వార దర్శనాలు.. శ్రీవారి సేవలో ఇస్రో చైర్మన్!

తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణ స్థితికి చేరుకుంది. గత పది రోజులుగా అత్యంత వైభవంగా జరిగిన వైకుంఠ ద్వార దర్శనాలు నిన్నటితో ముగియడంతో, నేడు (ఆదివారం) సర్వదర్శనం కోసం వేచి ఉండే సమయం గణనీయంగా తగ్గింది. నేటి

Tirumala: శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం

1. భక్తుల రద్దీ మరియు దర్శన సమయాలు ​వైకుంఠ ద్వార దర్శనం: పది రోజుల పాటు సాగిన వైకుంఠ ద్వార దర్శనాలు నిన్నటితో (జనవరి 9) ముగిశాయి. ​సర్వదర్శనం (SSD టోకెన్లు లేని వారికి): ప్రస్తుతం రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు