Home » Latest » జనసేన పార్టీ కొత్త అధికార ప్రతినిధులకు శిక్షణ: పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రణాళిక

జనసేన పార్టీ కొత్త అధికార ప్రతినిధులకు శిక్షణ: పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రణాళిక

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

విజయవంతంగా ముగిసిన జనసేన పార్టీ అధికార ప్రతినిధుల శిక్షణా వర్క్ షాప్

 Bharat Today: విజయవాడలో రెండు రోజుల పాటు జరిగిన జనసేన పార్టీ అధికార ప్రతినిధుల శిక్షణ వర్క్‌షాప్ విజయవంతంగా ముగిసింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో, నాయకులకు వివిధ అంశాలపై శిక్షణ అందించేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధులు మీడియా చర్చల్లో బాధ్యతాయుతంగా, సమర్థంగా పాల్గొనే నైపుణ్యాలను పెంపొందించుకున్నారు. ఎంపికైన వారు అధికార ప్రతినిధులుగా బాధ్యతలు స్వీకరించి, పార్టీ భావజాలాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.

Share to...