AdilabadAirport: జూన్ 2 లోపు ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి: 2034 నాటికి ఆదిలాబాద్‌ను పారిశ్రామిక, విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతాం – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గాల పట్ల వివక్ష లేకుండా “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్

CPSajjanar: ఆ మామిడి పండ్లు విషతుల్యం.. బంగారు రంగు చూసి మోసపోకండి : సీపీ సజ్జనర్

కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త! కల్తీ మామిడి పండ్ల సమాచారం తెలిస్తే డయల్ 100కి గానీ, హెచ్-ఫాస్ట్ ఫోన్ నంబ‌ర్ 8712661212కు స‌మాచారం ఇవ్వండి. ప్రజలకు పోలీస్ కమిషనర్ సజ్జనర్ సూచన Bharat Today :  వేసవి కాలం రాకతో

VCSajjanar: విద్యార్థులే అతిథులుగా.. హైదరాబాద్ పోలీసుల వినూత్న కార్యక్రమం ‘సీపీతో ఒక రోజు’!

విద్యార్థులే అతిథులుగా.. ‘సీపీతో ఒక రోజు’ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన హైదరాబాద్ పోలీస్ Bharat Today : ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో పోలీసు వ్యవస్థపై అవగాహన పెంచడంతో పాటు వారిని బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో హైదరాబాద్ నగర పోలీసు

అవయవదానంతో అమరత్వం… నలుగురికి పునర్జన్మ! 

Bharat Today :  కామారెడ్డికి చెందిన మాజీ జడ్పీటీసీ, మార్కెట్ కమిటీ మాజీ చైర్‌పర్సన్ గ్యార లక్ష్మి (47) ఆకస్మికంగా బ్రెయిన్ డెడ్ కు గురయ్యారు. ఆ తీవ్ర విషాద సమయంలోనూ.. కన్నీళ్లను దిగమింగుతూ ఆమె కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు

“AI ఒక రెండు వైపులా పదునైన కత్తి: హార్వర్డ్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం”

Bharat Today :  మానవజాతి గొప్ప ఆవిష్కరణల్లో ఒకటైన కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ – AI) రెండు వైపులా పదునైన కత్తిలాంటిదని, అప్రమత్తంగా సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా ఉంటాయని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హెచ్చరించారు. 

హైదరాబాద్‌లో ఇంధన కొరత లేదు.. పుకార్లను నమ్మొద్దు: సీపీ వీసీ సజ్జనర్

పుకార్లు నమ్మొద్దు.. ఇంధన కొరత లేదు. 60 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి. అనవసరంగా ఫుల్ ట్యాంకులు చేయించవద్దు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు : హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ నగరంలో ఇంధన కొరత ఉందంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని

సిద్దిపేటలో ప్రగతి పండుగ: ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ప్రారంభించి, ‘రైతు భరోసా’ నిధులు విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ భారత్ టుడే:   ప్రజా పాలనలో రైతు ఉత్సవాలు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  ఈరోజు సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ప్రారంభించి రాష్ట్ర రైతులకు అంకితం చేయనున్నారు. దీంతో పాటు రిఫైనరీ యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన

సాదా బైనామా సమస్యలకు త్వరలోనే పరిష్కారం – ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

తెలంగాణలో సాదా బైనామా భూములకు సంబంధించి తొందరలోనే పరిష్కారం చూపించబోతున్నామని ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి  ఉగాది పండుగ శుభదినం సందర్భంగా ప్రకటించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి రైతును రాజుగా నిలబెట్టాలన్న సంకల్పంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతి

జనసేన ఆవిర్భావ దినోత్సవం: పాడేరులో పతాకావిష్కరణ చేసిన పవన్ కళ్యాణ్

జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాడేరు నియోజక వర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో గిరి పుత్రుల మధ్య పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి  Pawan Kalyan. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల

లిమ్స్ న్యూరో & కార్డియాక్ హాస్పిటల్ ప్రారంభం: పేదలకు నాణ్యమైన వైద్యం అందడమే లక్ష్యం

రంగారెడ్డి జిల్లా గ్రేటర్ శంషాబాద్ జోన్ పరిధిలోని తొండుపల్లి వద్ద నూతనంగా నిర్మించిన లిమ్స్ (LIMS) న్యూరో & కార్డియాక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఘనంగా ప్రారంభించారు. గురువారం జరిగిన ఈ