ప్రకృతి వైపు అడుగులు: తార్నాక ‘మూలం సంత’ విశేషాలు!

ఆరోగ్యకరమైన ఆహారం.. స్వచ్ఛమైన వస్తువులు.. తార్నాకలో మూలం సంత! నగరంలో పల్లె వాతావరణం: మూలం సంతలో ప్రకృతి సిద్ధమైన ఉత్పత్తులు. సిరిధాన్యాల భోజనం నుంచి చేనేత వస్త్రాల వరకు – అన్నీ ఒకే చోట! ప్రకృతి ప్రేమికుల సంగమం: ప్రతి నెలా

తెలంగాణ వారసత్వానికి జాతీయ గుర్తింపు

ప్రధాని నరేంద్ర మోడీ దార్శనిక నాయకత్వంలో, కాకతీయ వైభవానికి మరో అరుదైన గుర్తింపు లభించింది. ములుగు జిల్లా పాలంపేటలోని శివాలయం, గొల్లాల గుళ్లను భారత పురావస్తు శాఖ ‘జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నాలు’గా ప్రకటించింది. ఈ రెండు కట్టడాలతో కలిపి,

MoralStories: అత్తగారి అమెరికా కల 

(యం.వి.రామారావు, సీనియర్ జర్నలిస్ట్ ) అనసూయమ్మ గారికి ఆరుగురు కూతుళ్లు.అల్లుళ్లు అందరూ ఆమె అంటే భయభక్తులతో ఉండేవారు.అందరూ పిల్లాపాపలతో బాగానే ఉన్నారు.ఆమె కుటుంబం మొత్తం 35 మంది ఉన్నారు. ఆమెకు 80 ఏళ్లు వచ్చినా అమెరికా చూడలేకపోయాననే బాధ పట్టిపీడుస్తుండేది. అమెరికాలో

మరో వివాదంలో మంగ్లీ

ప్రముఖ సింగర్ జానపద గాయని మంగ్లీ మరో వివాదంలో చిక్కుకున్నారు. మంగ్లీ ఇటీవల విడుదల చేసిన పాటపై తెలంగాణ జానపద కళాకారులు మండిపడుతున్నారు.