School HM డ్రామాపై లోకేష్ సీరియస్: భోజనం నాణ్యతను స్వయంగా పరీక్షించిన మంత్రి.

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం దేవునిచెరువు తారకరామా నగర్ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల మధ్యాహ్న భోజనం బాగాలేదంటూ పాఠశాల హెచ్ఎం డ్రామా ఆడించిన ఘటన నేపథ్యంలో

JNTU అనంతపురం రిజిస్ట్రార్‌పై గవర్నర్‌కు ABVP ఫిర్యాదు !

అనంతపురం JNTU లో జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయాల చట్టాన్ని అతిక్రమించి ఆరేళ్లుగా రిజిస్ట్రార్‌గా కొనసాగుతున్న ప్రొఫెసర్ క్రిష్ణయ్యను తొలగించాలని గవర్నర్‌కు ఏబీవీపీ లేఖ రాసింది. చట్ట విరుద్ధమని గతంలో ABVP ఆందోళనలు నిర్వహించి VC కి, రాష్ట్ర ప్రభుత్వానికి

ABVP ఆధ్వర్యంలో ఉచిత పాలిసెట్ కోచింగ్

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP) గుంతకల్లు శాఖ ఆధ్వర్యంలో గుంతకల్ పట్టణంలో  ఉచిత పాలిసెట్ కోచింగ్ ఇవ్వనున్నారు. దీనికిి సంబంధించిన కరపత్రాలను గుంతకల్లు డీఎస్పీ , డాక్టర్ సెల్ అధ్యక్షురాలు  పత్తి హిమాబిందు , అలాగే SKP డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్

జనసేన ఆవిర్భావ దినోత్సవం: పాడేరులో పతాకావిష్కరణ చేసిన పవన్ కళ్యాణ్

జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాడేరు నియోజక వర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో గిరి పుత్రుల మధ్య పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి  Pawan Kalyan. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల

Bjpnews: నెల్లూరు జిల్లాలో బిజెపి శిక్షణ కార్యక్రమం

నెల్లూరు రూరల్ నియోజకవర్గం సౌత్ మోపూరులో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మండల ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా bjp పార్టీ బలోపేతం, సిద్ధాంతాలపై అవగాహన, భవిష్యత్ కార్యక్రమాలపై bjp నాయకులు, కార్యకర్తలకు అవగాహన కల్పించారు.

శభాష్ వేణు! నీ నిజాయితీ మరెందరికో స్ఫూర్తిదాయకం. 👏❤️

మరిచిపోయిన బంగారు నగలు, నగదును తిరిగి అప్పగించి.. నిజాయితీని చాటుకున్న ఆటో డ్రైవర్ వేణు👏” పిఠాపురం నుండి సామర్లకోట వరకు ప్రయాణించిన ఇద్దరు ప్రయాణికులు, తమ బ్యాగును ఆటో డిక్కీలో మర్చిపోయి దిగిపోయారు. ఆ బ్యాగులో వెలకట్టలేని నల్లపూసల దండ, నెక్లెస్

PVNMadhav: గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి: BJP

అమరావతి: వంట గ్యాస్ సరఫరా పై ప్రజలు ఆందోళన చెందవద్దని ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ భరోసా ఇచ్చారు . కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూ గ్యాస్ కొరత లేకుండా చూస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎపి

నిత్యం ప్రాణాయామం.. టాపర్స్ మీరే

శ్రీ సత్య సాయి జిల్లా కొత్తచెరువు బాలికల బీసీ హాస్టల్ నందు వెల్ఫేర్ ఆఫీసర్ సులోచన ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ప్రముఖ పర్యావరణవేత్త రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు జ్ఞానవంతులుగా శక్తివంతులుగా మారాలి అంటే

ఉరవకొండలో ఘనంగా శ్రీ ఎర్రితాత స్వామి రథోత్సవం

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని వై. రామాపురం గ్రామంలో వెలసిన శ్రీ ఎర్రితాత స్వామి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జిల్లా నలుమూలలతో పాటు కర్ణాటక

కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా కదిరిలో శ్రీమత్ కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారు వివిధ వాహనాలపై ఆలయ ప్రదక్షిణగా ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగే ముఖ్య కార్యక్రమాలలో ధ్వజారోహణం,