“జాబ్ క్యాలెండర్‌పై వ్యాఖ్యలు చేస్తే ఖబడ్డార్”.. అనంతపురంలో వైసీపీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా టీడీపీ నిరసన

అనంతపురంలో మాట్లాడుతున్న టిడిపి నాయకులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ను జోక్ క్యాలెండర్ అంటూ కామెంట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ వ్యాఖ్యలపై అనంతపురం అర్బన్ టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kurnool: ‘పిడకల సమరం’: వీరభద్రస్వామి-కాళికాదేవి ప్రేమకు చిహ్నంగా వింత ఆచారం!

కర్నూలు జిల్లాలో ఘనంగా పిడకల సమరం  కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో శ్రీ వీరభద్ర స్వామి, కాళికాదేవి ప్రేమకు చిహ్నంగా పిడకల సమరం వేడుక ఘనంగా జరిగింది. గ్రామంలో ప్రజలు రెండు వర్గాలుగా ఏర్పడి ఒకరిపై మరొకరు పిడకలతో

CBN: తిరుమలలో చంద్రబాబునాయుడు చేసిన పని తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు క్యూ కాంప్లెక్స్ గుండా శ్రీవారి దర్శనానికి వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సీఎం హోదాలో ఉన్నవారికి తిరుమలలో మహాద్వార దర్శనం చేసుకునే

సైకత శిల్పంతో సామాజిక చైతన్యం…రంగంపేట ‘దేవిన సిస్టర్స్’కు విశిష్ట పురస్కారం అందజేసిన సీఎం చంద్రబాబు

బాలికలకు పురస్కారం అందజేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా ఉగాది వేడుకలు నిర్వహించింది. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన కళాకారులు, పాత్రికేయులకు ప్రభుత్వం ఉగాది పురస్కారాలు అందజేసి సత్కరించింది. సైకత శిల్ప కళ ద్వారా ప్రజలను

ఆంధ్రప్రదేశ్ యువతకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుక

యువగళం పాదయత్రలో నారా లోకేష్ హామీ ఇచ్చిన ప్రకారం ఉగాదిని పురస్కరించుకుని జాబ్ క్యాలెండర్ విడుదల. 10,060 పోస్టులతో నేడు జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్న కూటమి ప్రభుత్వం.ఇప్పటికే మెగా డీఎస్సీ ద్వారా 16వేల ఉపాధ్యాయుల పోస్టులు, 6 వేల కానిస్టేబుల్

Ysjagan : ఉగాది వేడుకల్లో జగన్ దంపతులు

విజయవాడలో వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు జరిగాయి. ఉగాది వేడుకలకు మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్,  వైయస్‌ భారతి దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం జరిగింది. శాస్త్రోక్తంగా పూజ

వృద్ధాశ్రమంలో జన చైతన్య వేదిక ఉగాది వేడుకలు

వృద్ధులతో కలిసి ఉగాది జరుపుకున్న జన చైతన్య వేదిక  గుంటూరులోని ఇందిర ప్రియదర్శని కాలనీలో ప్రజ్వల కమ్యూనిటీ డెవలప్ మెంట్ సొసైటీ నిర్వహిస్తున్న నిరుపేద వృద్ధుల డే కేర్ హోమ్ ను జన చైతన్య వేదిక బృందం సందర్శించి ఉగాది వేడుకలలో

విజయవాడ ఇఫ్తార్ విందులో వైయస్ జగన్

విజయవాడలోని ఎస్‌ఎస్ కన్వెన్షన్ వేదికగా జరిగిన  ఇఫ్తార్ విందులో  ముస్లిం సోదరులతో కలిసి మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ పాల్గొన్నారు. అందరికీ ఈద్‌ ముబారక్‌ అంటూ ఉర్దూలో ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసి, శాంతి, సోదరభావం, పరస్పర గౌరవం సమాజానికి అత్యంత

గ్రామ దేవతల కు సారె సమర్పణ చేయాలి: బిజెపి చీఫ్ మాధవ్

అమరావతి: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా అన్ని భారతీయ జనతా పార్టీ కార్యాలయాల్లో ఉగాది వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ పిలుపునిచ్చారు. బుధవారం ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పంచాంగ

ఉత్తరాంధ్ర ప్రాంతానికి ‘గేమ్ ఛేంజర్’

ఉత్తరాంధ్ర ప్రాంతానికి ‘గేమ్ ఛేంజర్’గా మారనున్న మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు కనెక్టివిటీ కోసం మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోర్టు వద్ద మౌలిక వసతులు, రోడ్డు మరియు రైలు అనుసంధానం కోసం నౌపాడ సాల్ట్ ఫ్యాక్టరీ పరిధిలోని 385.24