CM CHANDRABABU: ఆలయంలో ఈవో చేతివాటం.. సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

CM CHANDRABABU

CM CHANDRABABU: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం ఎర్రదొడ్డి గంగమ్మ దేవస్థానంలో జరిగిన చోరీ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈవో మురళీకృష్ణను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. అలాగే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని

ఎస్కేయూ పీజీ అడ్మిషన్లు

అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పీజీ అడ్మిషన్లు సోమవారం జరగనున్నాయి. గతంలో సీట్లు రానివారికి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

ఏబీవీపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ _ABVP ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలోని వివిధ కళాశాలలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతపురం నగర శాఖ ఆధ్వర్యంలోఅంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఇదేవిధంగా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ నాయకులు అంబేద్కర్

డల్లాస్ లో నారా లోకేష్ కు ఘన స్వాగతం

డల్లాస్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశానికి ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వేలాదిమంది తెలుగువారితో ఒక్కసారిగా డయాస్పోరా ప్రాంగణం ఆంధ్రప్రదేశ్‌ని తలపించింది. ఎన్నారైల ఆత్మీయ స్వాగతం, సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఎన్నారైలు ఉద్దేశించి మంత్రి

మరో వివాదంలో మంగ్లీ

ప్రముఖ సింగర్ జానపద గాయని మంగ్లీ మరో వివాదంలో చిక్కుకున్నారు. మంగ్లీ ఇటీవల విడుదల చేసిన పాటపై తెలంగాణ జానపద కళాకారులు మండిపడుతున్నారు.