Kurnool: కర్నూలు జిల్లాలో సంచలనం: సినిమా స్టైల్లో భర్త హత్య.. గుట్టురట్టు చేసిన పోలీసులు!

వెబ్ సిరీస్ చూసి భర్త దారుణ హత్య: కర్నూలు జిల్లాలో ప్రియుడితో కలిసి భార్య ఘాతుకం! అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని.. భర్తను చంపి, పెట్రోల్ పోసి తగలబెట్టిన భార్య!  తొమ్మిదేళ్ల బంధం.. ముగ్గురు పిల్లలు.. అయినా ప్రియుడి కోసం భర్తను హతమార్చిన

ఏప్రిల్ 6 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘మన ఊరు – మన జెండా’ కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టునుంది. పార్టీ ఆలోచనలను కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ పరిచయం చేసే లక్ష్యంతో కార్యక్రమాన్ని రూపొందించారు. సోమవారం విజయవాడ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యశాలలో పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం – మహిళా సమానత్వ పోరాటం

పిళ్ళా కుమారస్వామి : అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళల హక్కులు, సమానత్వం, గౌరవం కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటాలను గుర్తు చేసుకునే రోజు. మహిళల హక్కుల కోసం పోరాటం నిన్న మొన్నటి విషయం కాదు. 1908లో న్యూయార్క్ నగరంలోని వస్త్ర తయారీ

Mahanandi: మహానందిలో వైభవంగా శివరాత్రి వేడుకలు

నంద్యాల జిల్లా ప్రముఖ శైవ క్షేత్రమైన మహానంది పుణ్యక్షేత్రంలో ఆదివారం రాత్రి మహాలింగోద్భవ, మహా రుద్రాభిషేకం కార్యక్రమాన్ని పండితులు రవిశంకర అవధాని, ప్రధానార్చకులు అర్జున శర్మల సారథ్యంలో వేదోక్తంగా నిర్వ హించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం దొర్నిపాడు మండలం గుండుపాపల, శిరివెళ్ల

Duvvada: వైసిపికి తలనొప్పిగా ఎమ్మెల్సీ దువ్వాడ !

వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీకి తలనొప్పిగా మారారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలతో పార్టీకి డ్యామేజ్ చేస్తున్నారని కొద్దిరోజుల కిందట ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హై కమాండ్. అయితే దీని వెనుక

Apnews: ఏపీలో కొత్త పార్టీ.. కాపులు, దళితులు ఐక్యతతో..!

ఏపీలో( Andhra Pradesh) కొత్త పార్టీ ఏర్పాటు కానుందా? కాపులు, ఎస్సీలకు వేదిక కానుందా? త్వరలో పురుడు పోసుకోనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. కొద్ది రోజుల కిందట సీనియర్ ఐపిఎస్ అధికారి పీవీ

Bjpnews: తెలంగాణలో బిజెపికి అండగా పవన్ కళ్యాణ్!

తెలంగాణ( Telangana) పాలకులు చేయలేనిది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసి చూపించారు. తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ ఆలయానికి 35 కోట్ల రూపాయల టీటీడీ నిధులను మంజూరు చేయించారు పవన్ కళ్యాణ్. కొండగట్టులో 100 గదులతో ధర్మశాల నిర్మించనున్నారు. భక్తుల

ABVP: జనమంచి గౌరీ శంకర్ యువ పురస్కారానికి దరఖాస్తులు ఆహ్వానం 

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుమారు మూడు దశాబ్దాల పాటు మార్గదర్శనం చేసిన పూర్తిసమయ కార్యకర్త శ్రీ జనమంచి గౌరీశంకర్.1980 దశకంలో పాలకుల నిర్లక్ష్యపు విధానాలవలన విద్యాలయాలు సమస్యల వలయాల్లో కొట్టుమిట్టాడుతూ విద్యావ్యవస్థ పూర్తిగా కుంటుపడుతున్న సమయాన

Ysjagan: జగన్ గూటికి షర్మిల.. తెర వెనుక జరిగింది ఇదే!

ఏపీలో( Andhra Pradesh) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు అదిరిపోయిన వార్త ఒకటి బయటకు వచ్చింది. అది కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత నోటి ద్వారా బయటపడింది. పైగా ఆయన రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి దగ్గర వ్యక్తిగా ప్రాచుర్యం ఉంది.

Atpnews : డాక్టర్ రామసుబ్బయ్యకు మాజీ సైనికులు ఘన నివాళి

అనంతపురం నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ రామసుబ్బయ్య కన్నుమూశారు. విషయం తెలిసిన వెంటనే జిల్లాలోని మాజీ సైనికులు రామ్ నగర్ లోని వారి ఇంటికి వెళ్లి నివాళులు అర్పించారు. డాక్టర్ రామసుబ్బయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని అనంతపురం జిల్లా