అవయవదానంతో అమరత్వం… నలుగురికి పునర్జన్మ! 

Bharat Today :  కామారెడ్డికి చెందిన మాజీ జడ్పీటీసీ, మార్కెట్ కమిటీ మాజీ చైర్‌పర్సన్ గ్యార లక్ష్మి (47) ఆకస్మికంగా బ్రెయిన్ డెడ్ కు గురయ్యారు. ఆ తీవ్ర విషాద సమయంలోనూ.. కన్నీళ్లను దిగమింగుతూ ఆమె కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు

60 అడుగుల ట్యాంకు ఎక్కి విద్యార్థినిని కాపాడిన సబ్ కలెక్టర్ కిరణ్మయి!

బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఒక నిండు ప్రాణాన్ని కాపాడేందుకు స్వయంగా 60 అడుగుల నీటి ట్యాంకు ఎక్కి, ఆ విద్యార్థినికి కౌన్సెలింగ్ ఇచ్చి సురక్షితంగా కిందకు తీసుకురావడం అభినందనీయం… అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కొనియాడారు. ప్రాణాలకంటే ఏదీ