Ysjagan : ఉగాది వేడుకల్లో జగన్ దంపతులు
విజయవాడలో వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు జరిగాయి. ఉగాది వేడుకలకు మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు జగన్, వైయస్ భారతి దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం జరిగింది. శాస్త్రోక్తంగా పూజ