ఏప్రిల్ 6 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘మన ఊరు – మన జెండా’ కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టునుంది. పార్టీ ఆలోచనలను కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ పరిచయం చేసే లక్ష్యంతో కార్యక్రమాన్ని రూపొందించారు. సోమవారం విజయవాడ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యశాలలో పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ 

ఏపీ ఉగాది వేడుకలు 2026: విజయవాడలో సీఎం చంద్రబాబు ఉగాది పురస్కారాల ప్రదానం – పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు.

విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు , మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. పరాభవ నామసంవత్సరం ప్రజలందరికీ మంచి చేయాలని ముఖ్యమంత్రి

బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ సంత్ గాడ్గే బాబా జయంతి వేడుకలు

భారతీయజనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ మరియు బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపికృష్ణ ఆదేశాల మేరకు బిజెపి ఎన్టీఆర్ జిల్లా OBC మోర్చా అధ్యక్షులు కందుల సుబ్రహ్మణ్యేశ్వర రావు ఆధ్వర్యంలో *శ్రీ సంత్ గాడ్గే బాబా* 

ఢిల్లీకి ‘కేరళ విజయ వీరులు’.. విజయవాడలో ఘన స్వాగతం పలికిన బీజేపీ నేతలు

విజయవాడ: కేరళ రాజకీయాల్లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసేందుకు ఢిల్లీ వెళ్తున్న తిరువనంతపురం కార్పొరేటర్లకు విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఘన స్వాగతం లభించింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు వారికి

చౌదరి మార్క్ రాజకీయం.. ఎమ్మెల్యే అంటే అలా ఉండాలి!

సుజనా చౌదరి( Sujana Chaudhari ).. పరిచయం అక్కర్లేని పేరు ఇది. కేంద్ర మంత్రిగా సుపరిచితులు. ప్రస్తుతం బిజెపిలో ఎమ్మెల్యేగా ఉన్నారు. రాష్ట్రమంత్రి అవుతారని భావించి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ సమీకరణల దృష్ట్యా ఆయనకు చాన్స్ దక్కలేదు. అయినా సరే

DevineniAvinash: పెనమలూరు పై అవినాష్ కన్ను.. షాక్ ఇచ్చిన జగన్!

దేవినేని అవినాష్( devineni Avinash ).. పరిచయం అక్కర్లేని పేరు ఇది. దివంగత మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కుమారుడు. అయితే రాజకీయాల్లో ఇప్పటివరకు ఫెయిల్యూర్ తప్ప సక్సెస్ కాలేదు ఈ వారసుడు. రాజకీయంగా తప్పటడుగులు.. తప్పుడు నిర్ణయాలతో రాజకీయాల్లో వెనుకబడి

YSSharmila: కాంగ్రెస్ పగ్గాలు కాపులకు ..షర్మిల అవుట్ !

ఏపీలో( Andhra Pradesh) కాంగ్రెస్ పగ్గాలు మారబోతున్నాయా? వైయస్ షర్మిల ను మార్చబోతున్నారా? కొత్త వ్యక్తిని తెరపైకి తేనున్నారా? పొలిటికల్ వర్గాల్లో గత కొద్ది రోజులుగా ఇదే చర్చ నడుస్తోంది. 2024 ఎన్నికల కు ముందు కాంగ్రెస్ పగ్గాలు అందుకున్నారు షర్మిల.