తిరుమల అన్నదానం ట్రస్టుకు 12 సార్లు విరాళం ఇచ్చిన చంద్రబాబు  కుటుంబం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం తిరుమల  శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. తన మనవడు  పుట్టినరోజు సందర్భంగా భక్తులకు అన్న ప్రసాదం వడ్డించారు.  ఎన్టీఆర్ హయాంలో తిరుమలలో ఏర్పాటు చేసిన అన్నదానం ట్రస్టు కొన్ని లక్షల

తిరుమల లేటెస్ట్ సమాచారం

శ్రీవాణి వీపీ దర్శన టికెట్ల జారీ విధానంలో టీటీడీ పెద్ద మార్పు తీసుకొచ్చింది. జనవరి 9, 2026 నుంచి తిరుమల కౌంటర్ల ద్వారా జారీ చేసేవి 800 ఆఫ్‌లైన్ టికెట్లను రద్దు చేసి, ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్‌లోకి మార్చారు (ట్రయల్ బేసిస్‌పై

శభాష్ తిరుపతి పోలీస్.. పిల్లల రక్షణకు సూపర్ ప్లాన్

తిరుమలకు వచ్చే భక్తుల రక్షణ విషయంలో తిరుపతి పోలీసులు అవలంబిస్తున్న విధానాలకు భక్తుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. చైల్డ్ ట్యాగ్ విధానం ద్వారా తప్పిపోయిన ఓ బాలికను గుర్తించి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు తిరుమల పోలీసులు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు

Tirumala: శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు 

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో 25 రోజుల పాటు జ‌రుగ‌నున్న అధ్యయనోత్సవాలు శుక్రవారం సాయంత్రం ఘనంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఇందులో భాగంగా రాత్రి 7.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు రంగ‌నాయ‌కుల మండ‌పంలో అధ్య‌య‌నోత్స‌వ కార్య‌క్ర‌మాలు నిర్వహించారు.ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందు