అవయవదానంతో అమరత్వం… నలుగురికి పునర్జన్మ! 

Bharat Today :  కామారెడ్డికి చెందిన మాజీ జడ్పీటీసీ, మార్కెట్ కమిటీ మాజీ చైర్‌పర్సన్ గ్యార లక్ష్మి (47) ఆకస్మికంగా బ్రెయిన్ డెడ్ కు గురయ్యారు. ఆ తీవ్ర విషాద సమయంలోనూ.. కన్నీళ్లను దిగమింగుతూ ఆమె కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు

SajjanarIPS: బెట్టింగ్‌తో బతుకును ఛిద్రం చేసుకోవద్దు: సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లకు పోలీస్ కమిషనర్ హెచ్చరిక

 Bharat Today : బెట్టింగ్ ఊబిలో పడొద్దు.. బతుకును ఛిద్రం చేసుకోవద్దు!. ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న తరుణంలో క్రికెట్‌ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని… హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్ విజ్ఞప్తి చేశారు. గతంలో