అవయవదానంతో అమరత్వం… నలుగురికి పునర్జన్మ! 

Bharat Today :  కామారెడ్డికి చెందిన మాజీ జడ్పీటీసీ, మార్కెట్ కమిటీ మాజీ చైర్‌పర్సన్ గ్యార లక్ష్మి (47) ఆకస్మికంగా బ్రెయిన్ డెడ్ కు గురయ్యారు. ఆ తీవ్ర విషాద సమయంలోనూ.. కన్నీళ్లను దిగమింగుతూ ఆమె కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు

మరణంలోనూ మరొకరికి జీవనదాతగా.. హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీరాజంకి అశ్రునివాలి

మానవత్వానికి నిలువుటద్దం: పోలీస్ అంటే కేవలం రక్షణే కాదు, ప్రాణదాత కూడా! విధి నిర్వహణలోనే కాదు.. మరణానంతరం కూడా మరొకరికి ప్రాణదాతగా నిలిచి పోలీస్ అంటే కేవలం రక్షణే కాదు, మానవత్వానికి నిలువుటద్దమని చాటిచెప్పారు మన పోలీస్ సోదరుడు నల్లాల లక్ష్మీరాజం