ఏప్రిల్ 6 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘మన ఊరు – మన జెండా’ కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టునుంది. పార్టీ ఆలోచనలను కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ పరిచయం చేసే లక్ష్యంతో కార్యక్రమాన్ని రూపొందించారు. సోమవారం విజయవాడ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యశాలలో పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ 

ఉత్తరాంధ్ర ప్రాంతానికి ‘గేమ్ ఛేంజర్’

ఉత్తరాంధ్ర ప్రాంతానికి ‘గేమ్ ఛేంజర్’గా మారనున్న మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు కనెక్టివిటీ కోసం మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోర్టు వద్ద మౌలిక వసతులు, రోడ్డు మరియు రైలు అనుసంధానం కోసం నౌపాడ సాల్ట్ ఫ్యాక్టరీ పరిధిలోని 385.24

ప్రపంచమంతా పెట్రోల్ సెగ.. భారత్‌లో మాత్రం ధరల నిలకడ!

ప్రపంచవ్యాప్తంగా G20 దేశాల్లో పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నా, మన దేశంలో మాత్రం ధరలు స్థిరంగా ఉన్నాయి. దీనికి కారణం ప్రధాని ముందుచూపు మరియు వ్యూహాత్మక నిర్ణయాలే! ✅ బలమైన దౌత్యం: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినా, భారతీయులపై భారం