AdilabadAirport: జూన్ 2 లోపు ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి: 2034 నాటికి ఆదిలాబాద్‌ను పారిశ్రామిక, విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతాం – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గాల పట్ల వివక్ష లేకుండా “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్

లిమ్స్ న్యూరో & కార్డియాక్ హాస్పిటల్ ప్రారంభం: పేదలకు నాణ్యమైన వైద్యం అందడమే లక్ష్యం

రంగారెడ్డి జిల్లా గ్రేటర్ శంషాబాద్ జోన్ పరిధిలోని తొండుపల్లి వద్ద నూతనంగా నిర్మించిన లిమ్స్ (LIMS) న్యూరో & కార్డియాక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఘనంగా ప్రారంభించారు. గురువారం జరిగిన ఈ