గ్రామ దేవతల కు సారె సమర్పణ చేయాలి: బిజెపి చీఫ్ మాధవ్

అమరావతి: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా అన్ని భారతీయ జనతా పార్టీ కార్యాలయాల్లో ఉగాది వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ పిలుపునిచ్చారు. బుధవారం ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పంచాంగ

Bjpnews: నెల్లూరు జిల్లాలో బిజెపి శిక్షణ కార్యక్రమం

నెల్లూరు రూరల్ నియోజకవర్గం సౌత్ మోపూరులో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మండల ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా bjp పార్టీ బలోపేతం, సిద్ధాంతాలపై అవగాహన, భవిష్యత్ కార్యక్రమాలపై bjp నాయకులు, కార్యకర్తలకు అవగాహన కల్పించారు.