తిరుమల అన్నదానం ట్రస్టుకు 12 సార్లు విరాళం ఇచ్చిన చంద్రబాబు  కుటుంబం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం తిరుమల  శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. తన మనవడు  పుట్టినరోజు సందర్భంగా భక్తులకు అన్న ప్రసాదం వడ్డించారు.  ఎన్టీఆర్ హయాంలో తిరుమలలో ఏర్పాటు చేసిన అన్నదానం ట్రస్టు కొన్ని లక్షల

ఉత్తరాంధ్ర ప్రాంతానికి ‘గేమ్ ఛేంజర్’

ఉత్తరాంధ్ర ప్రాంతానికి ‘గేమ్ ఛేంజర్’గా మారనున్న మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు కనెక్టివిటీ కోసం మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోర్టు వద్ద మౌలిక వసతులు, రోడ్డు మరియు రైలు అనుసంధానం కోసం నౌపాడ సాల్ట్ ఫ్యాక్టరీ పరిధిలోని 385.24