JNTU రిజిస్ట్రార్ కృష్ణయ్య ని తక్షణమే తొలగించాలి – ABVP

జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయాల చట్టం 2008ని కాపాడాలని ABVP నాయకులు నల్ల బ్యాడ్జిలు ధరించి అనంతపురం JNTU లో నిరసన చేపట్టారు. అందులో భాగంగా VC ఆచార్య సుదర్శన్ రావు కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ABVP

బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ సంత్ గాడ్గే బాబా జయంతి వేడుకలు

భారతీయజనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ మరియు బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపికృష్ణ ఆదేశాల మేరకు బిజెపి ఎన్టీఆర్ జిల్లా OBC మోర్చా అధ్యక్షులు కందుల సుబ్రహ్మణ్యేశ్వర రావు ఆధ్వర్యంలో *శ్రీ సంత్ గాడ్గే బాబా* 

బిజెపి ఎస్సీ మోర్చా కీలక సమావేశం: గుర్రం జాషువాకు ‘జాతీయ కవి’ గుర్తింపు కోసం పోరాటం!

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎస్సీ వర్గాల సామాజిక, రాజకీయ సాధికారత లక్ష్యంగా బిజెపి ఎస్సీ మోర్చా కీలక అడుగులు వేస్తోంది. విజయవాడలో బిజెపి రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు సురేష్ అధ్యక్షతన రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, మరియు సోషల్ మీడియా

నౌకాదళ విందులో సందడి చేసిన డిప్యూటీ సీఎం! ⚓✨

విశాఖలో జరుగుతున్న IFR-2026 వేడుకల్లో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గౌరవార్థం జరిగిన నేవీ విందులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దంపతులు పాల్గొన్నారు. ఉన్నతాధికారులతో పవన్ ఎంతో ఆత్మీయంగా ముచ్చటించి, వారి కుటుంబాలతో కలిసి ఫోటోలు దిగి

తిమ్మమాంబ’ ఉత్సవాలు.. కదిరి కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన ఎమ్మెల్యే కందికుంట!

కదిరి టెంపుల్ టూరిజం సర్క్యూట్‌పై ఎమ్మెల్యే కందికుంట విజన్ ఇదే! మొన్న కదిరిలో వైకుంఠ ఏకాదశి వైభోగం.. నిన్న కటారుపల్లిలో యోగివేమన జయంతి వేడుకలు.. నేడు గూటిబైలులో మహాశివరాత్రి సందర్భంగా తిమ్మమాంబ ఉత్సవాలు.. కదిరి కీర్తిని దశ దిశలా వ్యాపింప చేశాయి.

ఆంధ్రప్రదేశ్‌లో బిల్ గేట్స్ పర్యటన: ఉండవల్లి వ్యవసాయ క్షేత్రంలో చంద్రబాబుతో కలిసి సందర్శన

ఉండవల్లిలోని వ్యవసాయక్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సందర్శించారు. అక్కడ ప్రకృతి సాగు ఉత్పత్తులను పరిశీలించారు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో అవలంభిస్తున్నఏఐ సహా ఇతర సాంకేతిక విధానాల గురించి అధికారులు ఈ సందర్భంగా వివరించారు. డ్రోన్ల

ఢిల్లీకి ‘కేరళ విజయ వీరులు’.. విజయవాడలో ఘన స్వాగతం పలికిన బీజేపీ నేతలు

విజయవాడ: కేరళ రాజకీయాల్లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసేందుకు ఢిల్లీ వెళ్తున్న తిరువనంతపురం కార్పొరేటర్లకు విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఘన స్వాగతం లభించింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు వారికి

శివాలయాల్లో భక్తుల రద్దీ, వసతులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

• శ్రీశైలం సహా వివిధ శివాలయాల్లో భక్తుల రద్దీ, వసతులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష • బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ, సౌకర్యాలపై మంత్రులు, ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో పాటు ఇతర అధికారులతో ఢిల్లీ నుంచి

జగన్ శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాలని బిజెపి డిమాండ్

కల్తీ మనస్తత్వంతో పాలన చేస్తే, పరిస్థితి కూడా అదే విధంగా తయారవుతుంది. వైఎస్ జగన్ పాలనలో అదే జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో వందల సంఖ్యలో హిందూ ఆలయాలు, విగ్రహాలు, ఆలయ ఆస్తులపై దాడులు జరిగాయి. తిరుమలలో కల్తీ నెయ్యి లడ్డూ వ్యవహారం ఎంత

JSPWithBJP: తెలంగాణలో పవన్ దూకుడు.. మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో( Municipal Elections ) కీలక పరిణామం. ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా ఇక్కడ బిజెపికి మద్దతు ప్రకటించింది జనసేన. ఈ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించినట్లు తెలుస్తోంది. దీంతో