సైకత శిల్పంతో సామాజిక చైతన్యం…రంగంపేట ‘దేవిన సిస్టర్స్’కు విశిష్ట పురస్కారం అందజేసిన సీఎం చంద్రబాబు

బాలికలకు పురస్కారం అందజేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా ఉగాది వేడుకలు నిర్వహించింది. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన కళాకారులు, పాత్రికేయులకు ప్రభుత్వం ఉగాది పురస్కారాలు అందజేసి సత్కరించింది. సైకత శిల్ప కళ ద్వారా ప్రజలను