Vijay: బిజెపితో విజయ్ పొత్తు.. మరో ఆప్షన్ లేదు!

ఎన్డీఏ లోకి( NDA) మరో రాజకీయ పక్షం రానుంది. తమిళనాడులోని సినీ నటుడు విజయ్ పార్టీ బిజెపితో స్నేహం కుదుర్చుకోక అనివార్య పరిస్థితి. తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం కరూర్ తొక్కిసలాట, దానిపై జరుగుతున్న సిబిఐ విచారణ కీలక అంశాలుగా మారాయి. నటుడు

UAE: ఎడారి లోపల నీటిని దాస్తున్న అరబ్

యూఏఈ (UAE) భూగర్భంలో నీటిని నిల్వ చేసే విధానం నిజంగా అద్భుతమైన సాంకేతిక ప్రక్రియ. దీనికి సంబంధించిన ముఖ్య విషయాలు ఇక్కడ ఉన్నాయి: యూఏఈ ప్రపంచంలోనే అత్యంత ఎండిపోయిన దేశాలలో ఒకటి. అందుకే వారు ఎడారిని ఒక పెద్ద “వాటర్ బ్యాంక్”లా

Pawan Kalyan: దక్షిణాది రాష్ట్రాల ఎన్డీఏ కన్వీనర్ గా పవన్ కళ్యాణ్?

భారతీయ జనతా పార్టీ( Bhartiya Janata Party) బలమైన శక్తిగా ఎదిగింది. నరేంద్ర మోడీ నేతృత్వంలో మూడోసారి వరుసగా అధికారంలోకి వచ్చింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆ పార్టీ హవా నడుస్తోంది. అయితే బిజెపి ఎదుగుదలకు కారణం మాత్రం ముమ్మాటికి

పాకిస్తాన్ వింత బేరం … అప్పులు తీర్చలేక యుద్ధ విమానాలకు బేరం

పాకిస్తాన్ పై( Pakistan) ప్రపంచవ్యాప్తంగా సరికొత్త ప్రచారం నడుస్తోంది. అప్పులు తీర్చేందుకు పాకిస్తాన్ చేస్తున్న వింత ప్లాన్ ఆశ్చర్యం వేస్తోంది. తాను చేసిన అప్పులు తీర్చలేక సైనిక సంస్థల వాటాలను రాసిస్తామని చెబుతుండడం హాట్ టాపిక్ అవుతోంది. సాధారణంగా ఏదైనా దేశం

Shree Gir Goras founder: గోమాతల సాయంతో 120 దేశాల్లో వ్యాపారం

రమేష్ రూపరేలియా కథ కేవలం ఒక వ్యాపార విజయం మాత్రమే కాదు, అంతులేని పట్టుదల మరియు ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. గుజరాత్‌లోని ఒక చిన్న గ్రామానికి చెందిన ఈ సాధారణ రైతు కథను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ప్రారంభ కష్టాలు రమేష్ రూపరేలియా

కేంద్ర క్యాబినెట్ విస్తరణ.. తెలుగు రాష్ట్రాల్లో ఛాన్స్ వారికే!

ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi) కేంద్ర క్యాబినెట్ను పునర్వ్యవస్థీకరిస్తారా? ఏడాదిన్నర గడిచిన వేళ మంత్రివర్గ విస్తరణ ఉంటుందా? తెలుగు రాష్ట్రాలకు మరో రెండు మూడు కేంద్రమంత్రి పదవులు దక్కనున్నాయా? పొలిటికల్ సర్కిల్లో దీనిపైనే చర్చ నడుస్తోంది. గత

Gold price: నేటి బంగారం, వెండి ధరలు: భారీ పెరుగుదల తర్వాత స్థిరంగా పసిడి.. వెండి ధర ఎంతంటే?

హైదరాబాద్: గత కొన్ని రోజులుగా పరుగులు పెట్టిన పసిడి ధరలు నేడు (ఆదివారం) స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు నిలకడగా ఉండటంతో దేశీయంగా కూడా బంగారం, వెండి ధరల్లో ఎటువంటి మార్పు నమోదు కాలేదు. సంక్రాంతి పండుగ వేళ బంగారం

Tirumala news : ముగిసిన వైకుంఠ ద్వార దర్శనాలు.. శ్రీవారి సేవలో ఇస్రో చైర్మన్!

తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణ స్థితికి చేరుకుంది. గత పది రోజులుగా అత్యంత వైభవంగా జరిగిన వైకుంఠ ద్వార దర్శనాలు నిన్నటితో ముగియడంతో, నేడు (ఆదివారం) సర్వదర్శనం కోసం వేచి ఉండే సమయం గణనీయంగా తగ్గింది. నేటి

ఫ్రాన్స్ – నాటో నుంచి వైదొలగే దిశగా కీలక అడుగు?

ఉపద్రష్ట పార్ధసారధి : France నాటో నుంచి బయటపడేందుకు పార్లమెంటులో తీర్మానం పెట్టనున్నట్టు ఫ్రాన్స్ నేషనల్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ Clémence Guette వెల్లడించారు. మొదటి దశగా NATO Integrated Military Command నుంచి ఫ్రాన్స్ తప్పుకునే ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం

తిరుమల లేటెస్ట్ సమాచారం

శ్రీవాణి వీపీ దర్శన టికెట్ల జారీ విధానంలో టీటీడీ పెద్ద మార్పు తీసుకొచ్చింది. జనవరి 9, 2026 నుంచి తిరుమల కౌంటర్ల ద్వారా జారీ చేసేవి 800 ఆఫ్‌లైన్ టికెట్లను రద్దు చేసి, ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్‌లోకి మార్చారు (ట్రయల్ బేసిస్‌పై