ఆంధ్రప్రదేశ్‌లో బిల్ గేట్స్ పర్యటన: ఉండవల్లి వ్యవసాయ క్షేత్రంలో చంద్రబాబుతో కలిసి సందర్శన

ఉండవల్లిలోని వ్యవసాయక్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సందర్శించారు. అక్కడ ప్రకృతి సాగు ఉత్పత్తులను పరిశీలించారు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో అవలంభిస్తున్నఏఐ సహా ఇతర సాంకేతిక విధానాల గురించి అధికారులు ఈ సందర్భంగా వివరించారు. డ్రోన్ల

డాక్టర్ గురవా రెడ్డి సరికొత్త ఆలోచన ‘సర్వేజనా సోమవారాలు’

నిత్యం వందల సమస్యల మధ్య గడిచే జీవితానికి, బోలెడంత ఊతం ఇచ్చేమెవి మూడు.. ఒకటి మంచి తోడు, రెండోది చక్కటి మాట, మూడోది నిష్కల్మషపు సేవ! అంతే కదా, కష్టాన్ని ఎదురుకోడానికి, కూడా పక్కన ఓ మనిషి, అది పంచుకోడానికి ఒక

కేరళ బీజేపీ ప్రజాప్రతినిధులతో ప్రధాని మోదీ భేటీ: తిరువనంతపురం చారిత్రక విజయంపై ప్రశంసలు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లో గల ప్రధానమంత్రి నివాసంలో కేరళకు చెందిన బీజేపీ స్థానిక సంస్థల ప్రతినిధులతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కేరళలోని వివిధ పంచాయతీలు, మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లకు చెందిన బీజేపీ సభ్యులు

ఢిల్లీకి ‘కేరళ విజయ వీరులు’.. విజయవాడలో ఘన స్వాగతం పలికిన బీజేపీ నేతలు

విజయవాడ: కేరళ రాజకీయాల్లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసేందుకు ఢిల్లీ వెళ్తున్న తిరువనంతపురం కార్పొరేటర్లకు విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఘన స్వాగతం లభించింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు వారికి

GroomingGangs: పాకిస్తానీ గ్యాంగుల దారుణాలు.. సిక్కు, హిందూ యువతులే టార్గెట్.. లండన్ లో కీచక పర్వం!

ఒక్క భారతదేశం( India) పైనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధానంగా సిక్కు, హిందూ మతాలను టార్గెట్ చేస్తున్నాయి. ఆ రెండు మతాలపై దుశ్చర్యలను కొనసాగిస్తున్నాయి పాకిస్తాన్ మూకలు. విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు, ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు భద్రత

Tirumala news : ముగిసిన వైకుంఠ ద్వార దర్శనాలు.. శ్రీవారి సేవలో ఇస్రో చైర్మన్!

తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణ స్థితికి చేరుకుంది. గత పది రోజులుగా అత్యంత వైభవంగా జరిగిన వైకుంఠ ద్వార దర్శనాలు నిన్నటితో ముగియడంతో, నేడు (ఆదివారం) సర్వదర్శనం కోసం వేచి ఉండే సమయం గణనీయంగా తగ్గింది. నేటి

Tirumala: శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం

1. భక్తుల రద్దీ మరియు దర్శన సమయాలు ​వైకుంఠ ద్వార దర్శనం: పది రోజుల పాటు సాగిన వైకుంఠ ద్వార దర్శనాలు నిన్నటితో (జనవరి 9) ముగిశాయి. ​సర్వదర్శనం (SSD టోకెన్లు లేని వారికి): ప్రస్తుతం రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు

PawanKalyan: 2029 లో పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి ? అమిత్ షా వ్యూహం ఇదే

ఏపీ విషయంలో బిజెపి గట్టి ప్లాన్ తో ఉందా? బలమైన పునాదులు వేసుకోవాలని భావిస్తోందా? అది జరగాలంటే బలమైన ప్రాంతీయ పార్టీలుగా ఉన్న టిడిపి, వైసీపీ బలహీనం కావాలి. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ద్వారా భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.

PawanKalyan: పవన్ కు తెలంగాణ బిజెపి బాధ్యతలు!

తెలంగాణలో ( Telangana) బిజెపితో జనసేన పొత్తు పెట్టుకోనుందా? వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి వెళ్ళనున్నాయా? 2028 ఎన్నికలను జనసేన టార్గెట్ చేసుకుందా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో దీనిపైనే చర్చ నడుస్తోంది. ఇటీవల తెలంగాణలో జనసేన పై ప్రత్యేకంగా

Bjpnews: బిజెపిలో లీకు వీరులు.. అమిత్ షా గరం గరం

తెలంగాణలో( Telangana) ఇప్పుడు బిజెపి దూకుడు పెంచుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. బిజెపి పెద్దలు కూడా ఈ విషయంలో చాలా చొరవ తీసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు రామచంద్ర రావు ఢిల్లీ