మన రైతు… మన ప్రకృతి… మన ఆనందం. ❤️
పంట పొలాల మధ్య నిలిచిన ఈ చిన్న మంచె… రైతు కష్టాల మధ్య చిన్న విశ్రాంతి. 🌾 గాలిలో ఊగే కొబ్బరి చెట్లు… 🌴 పచ్చని పొలాల మధ్య ఊయల… ఇక్కడ కూర్చుంటే మనసే ప్రకృతిలో కలిసిపోతుంది. రైతుకు ఇది విశ్రాంతి
పంట పొలాల మధ్య నిలిచిన ఈ చిన్న మంచె… రైతు కష్టాల మధ్య చిన్న విశ్రాంతి. 🌾 గాలిలో ఊగే కొబ్బరి చెట్లు… 🌴 పచ్చని పొలాల మధ్య ఊయల… ఇక్కడ కూర్చుంటే మనసే ప్రకృతిలో కలిసిపోతుంది. రైతుకు ఇది విశ్రాంతి
పశ్చిమ బెంగాల్లో( West Bengal) బిజెపి సత్తా చాటాలని చూస్తోంది. కానీ మమతా బెనర్జీ సైతం అదే దూకుడుతో ముందుకు సాగుతున్నారు. దీంతో పశ్చిమ బెంగాల్లో మమతా వర్సెస్ బిజెపి అన్నట్టు పరిస్థితి మారుతోంది. దేశ రాజకీయాల్లో బిజెపి అత్యంత వ్యూహాత్మకంగా
తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణ స్థితికి చేరుకుంది. గత పది రోజులుగా అత్యంత వైభవంగా జరిగిన వైకుంఠ ద్వార దర్శనాలు నిన్నటితో ముగియడంతో, నేడు (ఆదివారం) సర్వదర్శనం కోసం వేచి ఉండే సమయం గణనీయంగా తగ్గింది. నేటి
రాజా సింగ్.. తెలంగాణ బిజెపిలో వేగంగా ఎదిగిన నేత ఈయన. కానీ వివిధ కారణాలతో ఆయనపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో తిరిగి రాజాసింగ్ ను పార్టీలోకి తీసుకుంటున్నట్లు ప్రచారం నడుస్తోంది. గో రక్షకుడిగా, గరుడుగట్టిన
హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మరో సామాజిక బాధ్యత స్వీకరించారు. నిత్యం ఎంతోమంది బాధితులు తమ కష్టనష్టాలను చెప్పుకోవడానికి నా దగ్గరకు వస్తుంటారు. గతంలో ఆర్టీసీ, సైబరాబాద్ సహా వివిధ జిల్లాల్లో పనిచేసిన అనుభవంలోనూ.. ప్రస్తుతం హైదరాబాద్ నగర పోలీస్
ఏపీ బీజేపీలో( Bhartiya Janata Party) కోవర్టులు ఉన్నారా? పరోక్షంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సహకారమందిస్తున్నారా? కూటమి సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి చేరవేస్తున్నారా? పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఇటీవల బిజెపి ఏపీ ఎంపీలను పిలిచి ప్రధాని పలు సూచనలు
బిజెపి( Bhartiya Janata Party) నెక్స్ట్ ప్లాన్ ఏంటి? బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ఘనవిజయం సాధించింది? బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో ఆ పార్టీ కన్ను ఇప్పుడు మిగతా రాష్ట్రాలపై పడింది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్,
ఏపీ పై బిజెపి ఫుల్ ఫోకస్ పెట్టిందా? పార్టీ బలోపేతానికి ఇదే సరైన సమయం అని భావిస్తోందా? కేంద్ర మంత్రివర్గంలో మరో బిజెపి ఎంపీ కి అవకాశం ఇవ్వనుందా? పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. కేంద్ర క్యాబినెట్లో ఇప్పటికే ఒకరికి
డల్లాస్లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశానికి ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వేలాదిమంది తెలుగువారితో ఒక్కసారిగా డయాస్పోరా ప్రాంగణం ఆంధ్రప్రదేశ్ని తలపించింది. ఎన్నారైల ఆత్మీయ స్వాగతం, సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఎన్నారైలు ఉద్దేశించి మంత్రి
ప్రముఖ సింగర్ జానపద గాయని మంగ్లీ మరో వివాదంలో చిక్కుకున్నారు. మంగ్లీ ఇటీవల విడుదల చేసిన పాటపై తెలంగాణ జానపద కళాకారులు మండిపడుతున్నారు.