తిరుమల లేటెస్ట్ సమాచారం
శ్రీవాణి వీపీ దర్శన టికెట్ల జారీ విధానంలో టీటీడీ పెద్ద మార్పు తీసుకొచ్చింది. జనవరి 9, 2026 నుంచి తిరుమల కౌంటర్ల ద్వారా జారీ చేసేవి 800 ఆఫ్లైన్ టికెట్లను రద్దు చేసి, ఆన్లైన్ కరెంట్ బుకింగ్లోకి మార్చారు (ట్రయల్ బేసిస్పై
శ్రీవాణి వీపీ దర్శన టికెట్ల జారీ విధానంలో టీటీడీ పెద్ద మార్పు తీసుకొచ్చింది. జనవరి 9, 2026 నుంచి తిరుమల కౌంటర్ల ద్వారా జారీ చేసేవి 800 ఆఫ్లైన్ టికెట్లను రద్దు చేసి, ఆన్లైన్ కరెంట్ బుకింగ్లోకి మార్చారు (ట్రయల్ బేసిస్పై
తిరుమలకు వచ్చే భక్తుల రక్షణ విషయంలో తిరుపతి పోలీసులు అవలంబిస్తున్న విధానాలకు భక్తుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. చైల్డ్ ట్యాగ్ విధానం ద్వారా తప్పిపోయిన ఓ బాలికను గుర్తించి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు తిరుమల పోలీసులు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో 25 రోజుల పాటు జరుగనున్న అధ్యయనోత్సవాలు శుక్రవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు రంగనాయకుల మండపంలో అధ్యయనోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు.ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందు