కేరళ బీజేపీ ప్రజాప్రతినిధులతో ప్రధాని మోదీ భేటీ: తిరువనంతపురం చారిత్రక విజయంపై ప్రశంసలు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లో గల ప్రధానమంత్రి నివాసంలో కేరళకు చెందిన బీజేపీ స్థానిక సంస్థల ప్రతినిధులతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కేరళలోని వివిధ పంచాయతీలు, మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లకు చెందిన బీజేపీ సభ్యులు

ఢిల్లీకి ‘కేరళ విజయ వీరులు’.. విజయవాడలో ఘన స్వాగతం పలికిన బీజేపీ నేతలు

విజయవాడ: కేరళ రాజకీయాల్లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసేందుకు ఢిల్లీ వెళ్తున్న తిరువనంతపురం కార్పొరేటర్లకు విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఘన స్వాగతం లభించింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు వారికి