నిత్యం ప్రాణాయామం.. టాపర్స్ మీరే

శ్రీ సత్య సాయి జిల్లా కొత్తచెరువు బాలికల బీసీ హాస్టల్ నందు వెల్ఫేర్ ఆఫీసర్ సులోచన ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ప్రముఖ పర్యావరణవేత్త రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు జ్ఞానవంతులుగా శక్తివంతులుగా మారాలి అంటే

కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా కదిరిలో శ్రీమత్ కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారు వివిధ వాహనాలపై ఆలయ ప్రదక్షిణగా ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగే ముఖ్య కార్యక్రమాలలో ధ్వజారోహణం,