వైకాపా అధినేతను కలిసిన మడకశిర నాయకులు

తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత  జగన్‌ ను శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు కలిశారు. ఈ సందర్భంగా వారితో జగన్ ఆత్మీయంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో  వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి