ఢిల్లీకి ‘కేరళ విజయ వీరులు’.. విజయవాడలో ఘన స్వాగతం పలికిన బీజేపీ నేతలు

విజయవాడ: కేరళ రాజకీయాల్లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసేందుకు ఢిల్లీ వెళ్తున్న తిరువనంతపురం కార్పొరేటర్లకు విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఘన స్వాగతం లభించింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు వారికి

కేరళలో బిజెపి పాగా.. ఇక వామపక్షాలకు కష్టమే!

భారతీయ జనతా పార్టీ( Bhartiya Janata Party) కేరళలో విస్తరించనుందా? స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి ప్రాతినిధ్యం దేనికి సంకేతం? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో బిజెపి ప్రభావం కనిపించింది కేరళలో. ఏకంగా