తెలంగాణ వారసత్వానికి జాతీయ గుర్తింపు
ప్రధాని నరేంద్ర మోడీ దార్శనిక నాయకత్వంలో, కాకతీయ వైభవానికి మరో అరుదైన గుర్తింపు లభించింది. ములుగు జిల్లా పాలంపేటలోని శివాలయం, గొల్లాల గుళ్లను భారత పురావస్తు శాఖ ‘జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నాలు’గా ప్రకటించింది. ఈ రెండు కట్టడాలతో కలిపి,