CM CHANDRABABU: ఆలయంలో ఈవో చేతివాటం.. సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

CM CHANDRABABU

CM CHANDRABABU: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం ఎర్రదొడ్డి గంగమ్మ దేవస్థానంలో జరిగిన చోరీ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈవో మురళీకృష్ణను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. అలాగే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని