Atpnews: రాజ్యాంగ పరిరక్షణ మనందరి బాధ్యత
రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అదేవిధంగా రాజ్యాంగం కల్పిస్తున్న వాక్ స్వాతంత్రాన్ని,లౌకికత్వాన్ని కూడా కాపాడుకోవాలని మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ కె.చంద్రు తెలియజేశారు.జన విజ్ఞాన వేదిక మరియు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం అనంతపురం నగరంలోని