అష్టలక్ష్మి ఆలయంలో వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం – భక్తుల కోలాహలం

 Bharat Today: హైదరాబాద్ చైతన్యపురి ప్రాంతంలోని అష్టలక్ష్మి దేవాలయం లో సీతారాముల కళ్యాణ మహోత్సవం మరియు పట్టాభిషేకం అత్యంత వైభవంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు సీతారాముల కళ్యాణం తిలకించి, స్వామివారి అనుగ్రహం పొందారు. శ్రీరామచంద్రుడి కృపతో దేశం