Tirumala: శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు 

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో 25 రోజుల పాటు జ‌రుగ‌నున్న అధ్యయనోత్సవాలు శుక్రవారం సాయంత్రం ఘనంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఇందులో భాగంగా రాత్రి 7.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు రంగ‌నాయ‌కుల మండ‌పంలో అధ్య‌య‌నోత్స‌వ కార్య‌క్ర‌మాలు నిర్వహించారు.ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందు

Lokesh : బిజెపిలో లోకేష్ క్రేజ్

మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎన్డీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన అటల్ సందేశ్- మోదీ సుపరిపాలన బస్సు యాత్రలో మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా

Cmramesh: కేంద్ర మంత్రిగా సీఎం రమేష్ ?

ఏపీ పై బిజెపి ఫుల్ ఫోకస్ పెట్టిందా? పార్టీ బలోపేతానికి ఇదే సరైన సమయం అని భావిస్తోందా? కేంద్ర మంత్రివర్గంలో మరో బిజెపి ఎంపీ కి అవకాశం ఇవ్వనుందా? పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. కేంద్ర క్యాబినెట్లో ఇప్పటికే ఒకరికి