Home » Andhra Pradesh » వైకాపా అధినేతను కలిసిన మడకశిర నాయకులు

వైకాపా అధినేతను కలిసిన మడకశిర నాయకులు

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత  జగన్‌ ను శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు కలిశారు. ఈ సందర్భంగా వారితో జగన్ ఆత్మీయంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో  వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి, మడకశిర వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌ ఈర లక్కప్ప పాల్గొన్నారు. 

Share to...